నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్, ఈస్ట్ గోదావ‌రి లో 35 పోస్టులు

NHM: నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ (NHM) కింద కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న ఇఆర్ఎస్‌టివైల్ ఈస్ట్ గోదావ‌రి జిల్లాలో 35 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతున్నారు. డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌, ఫార్మాసిస్ట్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్ ఆడియో మెట్రీషియ‌న్,…

గోట్ క‌ప్: మెస్సీ జ‌ట్టుపై సింగ‌రేణి ఆర్ఆర్ జ‌ట్టు విజ‌యం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన ప్రెండ్లీ పుట్ బాల్ మ్య‌చ్‌లో మెస్సి జ‌ట్టుపై 3-0 గోల్స్‌తో సెంగ‌రేణి ఆర్ ఆర్ జ‌ట్టు విజ‌యం సాధించింది. అర్జెంటీనా పుట్ బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సి.. గోట్ టూర్ ఆఫ్ ఇండియా లో భాగంగా…

మెద‌క్: రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మెద‌క్ (CLiC2NEWS): జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా కామారెడ్డి జిల్లా నిజాంసాగ‌ర్ మండ‌లం మాగీ గ్రామానికి చెందిన వారుగా స‌మాచారం. మెద‌క్ జిల్లా పెద్ద శంక‌రంపేట…

AP: వీధి కుక్క‌ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన బాలుడు

క‌దిరి (CLiC2NEWS): వీధి కుక్క‌ల దాడిలో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయ‌పడ్డాడు. ఈ ఘ‌ట‌న శ్రీ స‌త్య‌సాయి జిల్లా క‌దిరి నిజాంవ‌లి కాల‌నీలో చోటుచేసుకుంది. ఐదేళ్ళ బాలుడు యాసిన్ ఇంటి ముందు ఆడుకుంటుండ‌గా కుక్క‌ల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి…

Madhapur: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 44 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): నగ‌రంలోని రెండు వేర్వేరు పాఠ‌శాల‌లో విద్యార్థులు అస్వస్థ‌త‌కు గురయ్యారు. మాదాపూర్ చందానాయ‌క్ తండ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోని విద్యార్థులు మ‌ధ్యాహ్న భోజ‌నం తిన్న త‌ర్వాత 44 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిని కొండాపూర్…

U19 Asia Cup: 234 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం

Asia Cup U19: (India  Vs UAE)  యుఎఇపై 234 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం.. అండ‌ర్ -19 ఆసియా క‌ప్ మ్యాచ్‌లో భార‌త్ అద్భుత‌మైన విజ‌యం సొంతం చేసుకుంది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో భార‌త్ 234 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త్…

AP: లోయ‌లో ప‌డిన బ‌స్సు.. 9 మంది మృతి

చింతూరు (CLiC2NEWS):ఎపిలోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా లో ఓ ప్రైవేటు బ‌స్సు లోయ‌లో ప‌డి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో ఇద్ద‌రు డ్రైవ‌ర్లు స‌హా మొత్తం 35 మంది ఉన్నారు. ఈ ప్ర‌మాదం…

ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 25,487 కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర సాయుధ ద‌ళాల్లో 25వేల‌కు పైగా కానిస్టేబుల్ జ‌న‌ర‌ల్ డ్యూటి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (SSC)ద్వారా భ‌ర్తీ చేస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ దేహ‌దారుఢ్య , శారీర‌క ప్ర‌మాణ ప‌రీక్ష‌,…

ఇసిఐఎల్ లో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు

ECIL: ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఎల్‌)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ - 15, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ -5, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ -3 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల‌కు ఎంపిక జ‌రుగుతుంది.…

రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ రెండో రోజు కొన‌సాగింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు దేశ, విదేశాల‌కు చెందిన వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. వివిధ కంపెనీల ప్ర‌తినిధులు తెలంగాణ ప్ర‌భుత్వంలో ఎంఒయులు…