రూ. 3.5 ల‌క్ష‌ల‌ లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డ అధికారులు..

భ‌ద్రాద్రి (CLiC2NEWS): భ‌ద్రాచ‌లం అట‌వీశాఖ అధికారులు ఎఫ్‌డిఒ, చ‌ర్ల ఇన్‌ఛార్జి డిఆర్ ఒ.. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఎసిబికి ప‌ట్టుబ‌డ్డారు. రోడ్డు ప‌నుల్లో చెట్లు తొల‌గిండంపై కేసు న‌మోదు చేయ‌కుండా ఉండేందుకు ఎఫ్‌డిఒ సుజా రూ.10…

విమానంలో ప‌వ‌ర్ బ్యాంక్ పేలుడు!

చండీగ‌ఢ్ (CLiC2NEWS): ఇండిగో విమానంలో ప్ర‌యాణికుడికి చెందిన ప‌వ‌ర్  బ్యాంక్ పేలి, మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న చండీగ‌ఢ్ విమానాశ్ర‌యంలో చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం  హైద‌రాబాద్ నుండి చండీగ‌ఢ్ చేరుకున్న ఇండిగో విమానంలో దాదాపు 200 మంది…

యూట్యూబ్‌లో శోధించి.. భార్య‌ను హ‌త్య‌చేసిన భ‌ర్త‌

ప్రొద్దుటూరు (CLiC2NEWS): యూట్యూబ్‌లో భార్య‌ను హ‌త్య చేయ‌డం ఎలా.. అని శోధించి, త‌న భార్య‌ను హ‌త్య చేసేందుకు ప‌త‌కం వేశాడు భ‌ర్త‌. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో వివాహిత ప‌ద్మ‌జ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి…

రూ.ల‌క్ష లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి

హైద‌రాబాద్ (CLiC2NEWS): రూ.ల‌క్ష లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఉద్యోగి సోమ‌వారం ఎసిబికి ప‌ట్టుబ‌డ్డారు. బోర‌బండ స‌ర్కిల్ ప‌రిధిలో ఓ భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తి ఇచ్చేందుకు టౌన్ ప్లానింగ్ జూనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ‌ల‌త‌ రూ.5ల‌క్ష‌లు డిమాండ్…

జూన్ 5నుండి టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఎక్జామ్స్‌

హైద‌రాబాద్: రాష్ట్రంలో నేడు ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు వెలువ‌డిన విష‌యం తెలిసిందే. ఫ‌లితాలు విడుద‌లైన కొంత స‌మ‌యానికే స‌ప్లిమెంట‌రీ ఎక్జామ్స్‌కు సంబంధించిన టైంటేబుల్ విడుద‌ల చేశారు. వ‌చ్చే నెల 5వ తేదీ నుండి 12వ తేదీ వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు…

ఇంట‌ర్ తో కేంద్రంలో స్టెనోగ్రాఫ‌ర్ ఉద్యోగాలు

SSC: ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన వివిధ కార్యాల‌యాల్లో స్టెనోగ్రాఫ‌ర్ పోస్టుల‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ సి , గ్రేడ్ డి పోస్టుల‌కు ఎంపికైన వారికి మొద‌టి నెల నుండే సుమారు రూ. 50వేలు వేత‌నంతో…

ప్రపంచ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు

ప్ర‌తి క‌ళాకారుడికి.. ప్రపంచ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. పల్లె జాతరల్లో మోగే డప్పు శబ్దం మొదలైతే… పిల్లలు, పెద్దలు అందరూ చేరి చూసేది ఒకటే — నృత్యం… అది మన విలువల జీవిత కథ..! చెప్పుల్లేని కాళ్లు మట్టి నేలపై పడే ప్రతి అడుగు కేవలం…

రేపు మ‌ధ్యాహ్నం ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాలు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ‌లో రేపు (ఈ నెల 29వ తేదీ) ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలు విడుద‌ల కానున్నాయి.  జ‌వాబు ప‌త్రాల మూల్యాంక‌నం ఈ నెల 23వ తేదీతో పూర్త‌య్యింది. దీంతో  రేపు (బుధ‌వారం) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు…

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం.

పగలు పూట పండుగలతో మెరిసే వీధులు రాత్రి పడగానే నిశ్శబ్దంగా మారిపోతే ఆ నిశ్శబ్దంలో వినిపించే ఆకలి మౌన అరుపుతో మంజుల కలం కన్నీరు పెడుతూ కవితలు రాస్తున్నాయి..! హోటల్ వెలుగుల వెనుక చెత్త బుట్టల దగ్గర అన్నం కోసం వెతికే చేతులు…

‘ఘోస్ట్ సైకిల్’ చూశారా..

Ghost Cycle: ఓ యువ ఆవిష్క‌క‌ర్త 'అదృశ్య వ్య‌క్తి' న‌డిపే సైకిల్ ను త‌యారు చేశాడు. గుజ‌రాత్‌లోని సూర‌త్ న‌గ‌రానికి చెందిన శివ‌మ్ మౌర్య 'ఘోస్ట్ సైకిల్‌'(Ghost Cycle)ను రూపొందించాడు. ఇంతకు ముందు గ‌రుడ్ ఏఐ బైకు, సింగిల్ టైర్ స్కూట‌ర్, రోబోటిక్…